కామారెడ్డి జిల్లా సరంపల్లి శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరి రాజశేఖర్ అనే బైక్దారుడు మృతి చెందారు. అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600